BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 07:44 PM
23 వీక్షణలు

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్‌ను శనివారం ఆర్డీవో ఏ. కుమార్ తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్ల ప్రాంతంలో హోటల్ నిర్వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని తొలగించి ఆధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

నిర్దిష్ట గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ కే. మనోజ్, తహసీల్దార్ డి. చంద్రమౌళి, ఆర్టీసీ డీఎం ఏ. సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.