BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 18 July 2026, 07:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 07:44 PM
84 వీక్షణలు

తిరువూరు బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్‌ను శనివారం ఆర్డీవో ఏ. కుమార్ తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్ల ప్రాంతంలో హోటల్ నిర్వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని తొలగించి ఆధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

నిర్దిష్ట గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ కే. మనోజ్, తహసీల్దార్ డి. చంద్రమౌళి, ఆర్టీసీ డీఎం ఏ. సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.