BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 03:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: లైసెన్స్, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 03:49 PM
10 వీక్షణలు

తిరువూరు పట్టణంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సెక్టార్‌–2 ఎస్సై రాజు సూచించారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా, వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.

వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్సై రాజు సూచించారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండాలని తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆయన కోరారు.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు పట్టణంలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.