BREAKING
గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం
www.ntodaynews.com

తిరువూరు లో జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సు నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 06:26 AM
11 వీక్షణలు

జులై 7న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో తిరువూరులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సింధూర సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, న్యాయవాదులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, “రాజీ మార్గమే – రాజమార్గం” అనే సూత్రంతో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర రాజీకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల న్యాయ వివాదాలు తగ్గడంతో పాటు బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.