BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

తిరువూరు మండలం మల్లెల గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:05 PM
33 వీక్షణలు

తిరువూరు మండలం మల్లెల గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని తిరువూరు మండలం మల్లెల గ్రామంలో గుంట్రు మురళి కృష్ణకు రూ.31,377 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆయన నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలుగుతోందని పేర్కొన్నారు. ఆసుపత్రి చికిత్స కోసం చేసిన ఖర్చులను ప్రభుత్వం తిరిగి అందించడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.

సహాయం అందుకున్న గుంట్రు మురళి కృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అవసరమైన సమయంలో స్పందించి సహాయం అందించినందుకు శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా శాసనసభ్యుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లెల సొసైటీ చైర్మన్ గడిపర్తి హనుమంతరావు, బుడ్డే జగన్, రామారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.