BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

తిరువూరు శ్రీనిధి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ మెరుపులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:56 PM
30 వీక్షణలు

తిరువూరు శ్రీనిధి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ మెరుపులు

2025–2026 ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో స్థానిక శ్రీనిధి హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. టి. రమ్య శ్రీ 591 మార్కులతో సెకండ్ డివిజన్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇతర విద్యార్థుల్లో జి. జోషిత (585), వి. ధరణి (582), బి. ప్రణతి (578), షేక్ కౌసర్ (575), యన్. షణ్మిత్ (574) మంచి మార్కులు సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ముత్యాల కిషోర్ బాబు, డైరెక్టర్ బొంతు మహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఆర్ వెంకట్ నారాయణ, హయ్యర్ ఇంచార్జి పి.డి. సునీల్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది.