BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:46 PM
11 వీక్షణలు

తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. తల్లి–కొడుకు ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆరవ తరగతిలోనే చదువు మానేసిన బండారు లక్ష్మీలహరి, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చదువు పట్టాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు విజయ్ రెగ్యులర్‌గా పరీక్షలు రాస్తుండగా, తాను ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాల్లో కుమారుడు 600 మార్కులకు 562 మార్కులు సాధించగా, తల్లి 500 మార్కులకు 360 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలయ్యారు. ఫలితాలు చూసిన తల్లీకొడుకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ఏళ్ల తర్వాత పుస్తకం పట్టుకుని విజయం సాధించిన లక్ష్మీలహరి కథ ప్రస్తుతం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆమె మరోసారి నిరూపించారు.