BREAKING
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి
www.ntodaynews.com

​తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Aug, 2026 - 06:59 PM
100 వీక్షణలు

​​తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా 

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చిట్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో బుధవారం ఐసీడీఎస్ సీడీపీఓ లావణ్య ఆధ్వర్యంలో ‘తల్లిపాల వారోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, కనీసం రెండేళ్ల వరకు కొనసాగించాలని బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా 6 నెలల చిన్నారులకు అన్నప్రాశన చేయించడంతో పాటు, ఐసీడీఎస్ అందించిన అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాంలను వైస్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ షబానా, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, 4వ వార్డు ప్రతినిధి కోనేటి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, జ్యోతి, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, శోభారాణి, కోనేటి మమత, వరమ్మలతో పాటు పలువురు తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.