www.ntodaynews.com
త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు టి డి జనార్దన్ రావు
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ లో స్వయంభూమూర్తిగా వెలిసిన శ్రీ కోటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డి టి జనార్ధన్ ఈరోజు అనగా జూన్2- 26 వ తేదీ మంగళవారం దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమాల పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు నన్నపనేని టరిష్ మానం వెంకటేశ్వరర్లు,దగ్గుమల్లి సాంబశివరావు, చుండి భరత్ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాద స్వీకరించారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.