www.ntodaynews.com
తృప్తి కాంటీన్ ను తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
తృప్తి కాంటీన్ ను తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్
శుక్రవారం (01-05-2026) నంద్యాల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం, కలెక్టరేట్లోని తృప్తి క్యాంటీన్ను సందర్శించి పరిశుభ్రతపై తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
ఈ సందర్భంగా తృప్తి క్యాంటీన్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించడంతో పాటు, అందించే ఆహార పదార్థాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని సూచించిన జిల్లా కలెక్టర్.