BREAKING
ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నాడు గరీబులు – నేడు కుబేరులు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు
www.ntodaynews.com

త్వరలో 2,700 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 01:22 PM
32 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రానున్న జాబ్ క్యాలెండర్‌లో 2,700 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ‘వార్ రూమ్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. దీంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో క్రైమ్ రేటు 14.1 శాతం తగ్గిందని, మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గినట్లు వివరించారు.