BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఉజ్వల పథకంతో రూ.550కే గ్యాస్ సిలిండర్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 04:21 PM
53 వీక్షణలు

ఉజ్వల పథకంతో రూ.550కే గ్యాస్ సిలిండర్

పేద కుటుంబాల మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.550 నుంచి రూ.642 మధ్య ధరకు లభిస్తోంది.

ప్రతి సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే కొత్తగా ఎంపికైన అర్హులైన మహిళలకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కనెక్షన్, తొలి గ్యాస్ రీఫిల్, వంట స్టవ్‌ను ఉచితంగా అందజేస్తోంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి. అర్హతలు ఉన్న మహిళలు సమీప గ్యాస్ పంపిణీ కేంద్రంలో లేదా అధికారిక మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.