www.ntodaynews.com
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో మంగళవారం ఉదయం APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి పల్లా సూర్య నారాయణ ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రామికులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు.