BREAKING
తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం
www.ntodaynews.com

ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్‌కు అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 03:35 PM
17 వీక్షణలు

ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్‌కు అవార్డు

తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ ఉత్తమ ఆర్డీఓ అవార్డును అందుకున్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

రెవెన్యూ పరిపాలనలో సమర్థవంతమైన విధులు నిర్వహించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం, అధికారుల పనితీరును పర్యవేక్షించడం వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

అవార్డు అందుకున్న సందర్భంగా ఆర్డీఓ ఎ. కుమార్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.