www.ntodaynews.com
వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దారుణ హత్య
మదనపల్లె మండలం, సీటీఎం వద్ద ఓ వ్యక్తి బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సీటీఎం దళితవాడకు చెందిన మద్దన్న కొడుకు పలక మురళి (40)గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మురళి మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.
కాగా వారం రోజుల వ్యవధిలో మదనపల్లెలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు.