BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అత్తులూరి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 10:04 AM
89 వీక్షణలు

విజయవాడ, జూలై 12: వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అత్తులూరి శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు వెల్లంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేయగా, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ కోన శ్రీనివాసరావు సమక్షంలో బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో జిల్లా ఆర్యవైశ్య వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, విద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. సంఘం బలోపేతంతో పాటు యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.