BREAKING
79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి.
www.ntodaynews.com

వెంకట్రావుపేటలో గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
15 Aug, 2026 - 11:54 AM
85 వీక్షణలు

వెంకట్రావుపేటలో గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలి

వెంకట్రావుపేట: భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో గ్రామంలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

గ్రంథాలయంలో అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, దినపత్రికలు అందుబాటులో ఉంచి, వీలైనంత త్వరగా ప్రారంభించాలని వారు కోరారు. గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయాన్ని ఆలస్యం చేయకుండా అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.