www.ntodaynews.com
వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ విడుదల చేసిన పుంగనూరు వైఎస్ఆర్ సీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరులో మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు
రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు గడుస్తున్న సందర్బంగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ చైర్మన్లు, ఎంపీపీ, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ పార్టీ అభిమానులు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.