BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 31 May 2026, 08:40 pm
Posted by : కూనురు మధు

విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
31 May, 2026 - 08:40 PM
147 వీక్షణలు

నల్గొండ జిల్లా ​చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో అకాల వర్షం కారణంగా  విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి  స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ​ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, స్థానిక కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తక్షణమే స్పందించారు.  ఆదివారం ఈ సమస్యను పరిష్కరించడానికి  యుద్ధప్రాతిపదికన నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి, కరెంట్ మరియు నీటి సమస్యను పరిష్కరించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుక్కల మోహన్, బొబ్బల రాంరెడ్డి, నాయకులు దేశపాక రాజేష్, ఆగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.