BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:32 PM
23 వీక్షణలు

విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ప్రత్యర్థులు ఎంత మంది వచ్చినా వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

“ప్రత్యర్థులు ముగ్గురు వచ్చినా.. 300 మంది వచ్చినా.. వైసీపీ సింగిల్‌గానే పోటీ చేస్తుంది. కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో మాకు సంబంధం లేదు. ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేయడం తమ విధానమని తెలిపారు.

“విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల పోరాటం జరగాల్సిందే. ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతాం” అని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.