www.ntodaynews.com
వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్
వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య
వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన వైనం
కత్తులతో నరుకుతుంటే ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో మూగజీవుల చనిపోయిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి
నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్న విలేకరుల సంఘాలు
సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు
ఈయన కొద్ది రోజుల క్రితం శ్రీగంధం చెట్ల దొంగ జైలుకు వెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో అది మనుసులో ఉంచికుని వారే ఈ హత్య చేసి ఉండొచ్చని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇటీవల జైలుకు వెళ్లిన వ్యక్తి సైతం బయటికి వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.