BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 07:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వికసిత్ భారత్‌ @2047 వైపు దూసుకెళ్తున్న భారత్‌!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 07:03 PM
8 వీక్షణలు

బలమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్న న్యూ ఇండియా

న్యూఢిల్లీ | Ntoday News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ‘వికసిత్ భారత్‌ @2047’ లక్ష్యాన్ని దిశగా భారత్‌ ముందుకు సాగుతోందని తెలిపింది.

2014తో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని పేర్కొంటున్నారు. ఆర్థిక వృద్ధితో పాటు ప్రపంచ వేదికపై భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని వెల్లడించారు.

అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లు, అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని కేంద్రం పేర్కొంది. పెట్టుబడులు, మౌలిక వసతులు, తయారీ, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో పురోగతితో భారత్‌ ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని తెలిపింది.

2047 నాటికి అభివృద్ధి చెందిన, బలమైన, ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించడమే ‘వికసిత్ భారత్‌ @2047’ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.