BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

విస్సన్నపేటలో హడావిడి… చంద్రుపట్లలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆకస్మిక పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:17 PM
9 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి ఆకస్మికంగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది.

పర్యటన సమాచారం ముందే వచ్చిన నేపథ్యంలో కార్యాలయ ప్రాంగణం శుభ్రపరిచి, అధికారులంతా హాజరయ్యారు. క్షణాల్లోనే బోకేలు, స్వాగతాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. తహశీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపిడిఓ చిన్న రాట్నాలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.

గ్రామంలో గిరిజన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఈ పర్యటనతో స్థానికంగా చర్చలు జోరందుకున్నాయి. అధికారులు వెంటనే నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.