BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేటలో హడావిడి… చంద్రుపట్లలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆకస్మిక పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 05:17 PM
100 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి ఆకస్మికంగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది.

పర్యటన సమాచారం ముందే వచ్చిన నేపథ్యంలో కార్యాలయ ప్రాంగణం శుభ్రపరిచి, అధికారులంతా హాజరయ్యారు. క్షణాల్లోనే బోకేలు, స్వాగతాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. తహశీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపిడిఓ చిన్న రాట్నాలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.

గ్రామంలో గిరిజన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఈ పర్యటనతో స్థానికంగా చర్చలు జోరందుకున్నాయి. అధికారులు వెంటనే నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.