BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేటలో టీడీపీ సర్వసభ్య సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 06:03 AM
43 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాయల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం, మండలంలోని ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

డీఎస్సీ ఎంపిక అంశంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సమావేశంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జిలు నెక్కళపు శ్రీనివాసరావు (డాబాశ్రీను), కవులూరి రాజా, పీఏసీఎస్ అధ్యక్షులు వీరమాచినేని కృష్ణప్రసాద్, కభంపాటి బద్రీనాథ్, ఆర్బీఎస్ జాతీయ అధ్యక్షులు గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బుడ్డయ్య), మండల పార్టీ మాజీ అధ్యక్షులు మట్టా వేణుగోపాలరావు, జిల్లా పార్టీ కోశాధికారి నాదెళ్ల నాగమణి, ఏఎంసీ డైరెక్టర్ పల్లెపాం రాంబాబు, పట్టణ అధ్యక్షులు కొంగల శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.