www.ntodaynews.com
విశాఖ రైల్వే జోన్పై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.