www.ntodaynews.com
విశాఖ విద్యార్థిని అద్భుత విజయం
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
విశాఖ విద్యార్థిని అద్భుత విజయం
విశాఖపట్నంకు చెందిన కె. జ్ఞానేశ్వరి పదో తరగతి పరీక్షల్లో 600కు 599 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ చూపించింది.
పరీక్షలకు ముందు టైఫాయిడ్ జ్వరంతో బాధపడినా, కోలుకుని ధైర్యంగా పరీక్షలు రాసి ఈ ఘనత సాధించింది.
ఇంగ్లీష్లో కేవలం ఒక మార్కు మాత్రమే కోల్పోయిన జ్ఞానేశ్వరి, భవిష్యత్తులో డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.