BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:31 PM
124 వీక్షణలు

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

విస్సన్నపేట మండలంలో వరి కోతల నేపథ్యంలో డీజిల్ సరఫరా కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులు మరియు రైతులకు సూచనలు జారీ చేశారు.

వరి కోతలు జరుగుతున్న ఈ సమయంలో డీజిల్ అవసరం ఉన్న యంత్రాల యజమానులు తమ యంత్రాల సీబుక్, కోతలు జరుగుతున్న సర్వే నంబర్ వివరాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది లేదా గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అక్కడ నుంచి టోకెన్లు పొందిన తరువాత మాత్రమే డీజిల్ తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని, రైతులు మరియు హార్వెస్టర్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ తెలిపారు.