BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:31 PM
90 వీక్షణలు

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

విస్సన్నపేట మండలంలో వరి కోతల నేపథ్యంలో డీజిల్ సరఫరా కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులు మరియు రైతులకు సూచనలు జారీ చేశారు.

వరి కోతలు జరుగుతున్న ఈ సమయంలో డీజిల్ అవసరం ఉన్న యంత్రాల యజమానులు తమ యంత్రాల సీబుక్, కోతలు జరుగుతున్న సర్వే నంబర్ వివరాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది లేదా గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అక్కడ నుంచి టోకెన్లు పొందిన తరువాత మాత్రమే డీజిల్ తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని, రైతులు మరియు హార్వెస్టర్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ తెలిపారు.