BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:31 PM
196 వీక్షణలు

వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ

విస్సన్నపేట మండలంలో వరి కోతల నేపథ్యంలో డీజిల్ సరఫరా కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులు మరియు రైతులకు సూచనలు జారీ చేశారు.

వరి కోతలు జరుగుతున్న ఈ సమయంలో డీజిల్ అవసరం ఉన్న యంత్రాల యజమానులు తమ యంత్రాల సీబుక్, కోతలు జరుగుతున్న సర్వే నంబర్ వివరాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది లేదా గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అక్కడ నుంచి టోకెన్లు పొందిన తరువాత మాత్రమే డీజిల్ తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని, రైతులు మరియు హార్వెస్టర్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ తెలిపారు.