BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 11:31 AM
60 వీక్షణలు

దేశంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. నీటి వనరులను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా సాగునీటి వినియోగంలో సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేయాలని కీలక సూచనలు జారీ చేసింది.

రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.

రైతులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ నీటి పొదుపు పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ విధానాలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఆహార ఉత్పత్తిపై ప్రభావం తగ్గించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ, తక్కువ నీటితో సాగు అయ్యే పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.