www.ntodaynews.com
వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం
తెలంగాణ
/
నల్గొండ
/
త్రిపురారం
వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం
త్రిపురారం విద్యుత్ సబ్స్ వెనుక ఉన్న వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది స్థానిక గొర్ల కాపరులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.