BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక

తెలంగాణ
25 Jan, 2026 - 01:56 AM
179 వీక్షణలు
నందిమేడారం బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు ఎన్నిక NTODAY NEWS: ర్మారం ధర్మపురి నియోజకవర్గం – ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలో BRS Party గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో -గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు, -ప్రధాన కార్యదర్శిగా పులి నవీన్, -ఉపాధ్యక్షుడిగా బానాల నాగరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆదివారం కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యం ఈ నూతన కార్యవర్గ ఎన్నికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడతాయని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు రాజేందర్, దేవి రమణ, హరీష్, విజయ్, కుమార్, ప్రవీణ్, మల్లేశం, సంజీవ్, నర్సయ్య, రహీం, బొడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. #BRSParty #Nandimedaram #VillagePolitics #GrassrootLeadership #Dharmapuri #TelanganaPolitics #PartyOrganization #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube