BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక

తెలంగాణ
25 Jan, 2026 - 01:56 AM
125 వీక్షణలు
నందిమేడారం బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు ఎన్నిక NTODAY NEWS: ర్మారం ధర్మపురి నియోజకవర్గం – ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలో BRS Party గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో -గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు, -ప్రధాన కార్యదర్శిగా పులి నవీన్, -ఉపాధ్యక్షుడిగా బానాల నాగరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆదివారం కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యం ఈ నూతన కార్యవర్గ ఎన్నికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడతాయని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు రాజేందర్, దేవి రమణ, హరీష్, విజయ్, కుమార్, ప్రవీణ్, మల్లేశం, సంజీవ్, నర్సయ్య, రహీం, బొడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. #BRSParty #Nandimedaram #VillagePolitics #GrassrootLeadership #Dharmapuri #TelanganaPolitics #PartyOrganization #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube