BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక

తెలంగాణ
25 Jan, 2026 - 01:56 AM
251 వీక్షణలు
నందిమేడారం బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు ఎన్నిక NTODAY NEWS: ర్మారం ధర్మపురి నియోజకవర్గం – ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలో BRS Party గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో -గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు, -ప్రధాన కార్యదర్శిగా పులి నవీన్, -ఉపాధ్యక్షుడిగా బానాల నాగరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆదివారం కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యం ఈ నూతన కార్యవర్గ ఎన్నికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడతాయని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు రాజేందర్, దేవి రమణ, హరీష్, విజయ్, కుమార్, ప్రవీణ్, మల్లేశం, సంజీవ్, నర్సయ్య, రహీం, బొడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. #BRSParty #Nandimedaram #VillagePolitics #GrassrootLeadership #Dharmapuri #TelanganaPolitics #PartyOrganization #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube