BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:27 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో వైఎస్సార్‌సీపీ హెచ్‌ఎంపాడు మండల నాయకుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Sep, 2026 - 06:27 PM
30 వీక్షణలు

కనిగిరి: హెచ్‌ఎంపాడు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం సెప్టెంబర్ 20న కనిగిరిలో నిర్వహించనున్నారు. కనిగిరి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం (దద్దాల గెస్ట్‌హౌస్)లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ వైఎస్ రెడ్డి తెలిపారు.

సమావేశానికి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, పంచాయతీ కన్వీనర్లు, బూత్ కమిటీ ఏజెంట్లు, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

ప్రతి పంచాయతీకి చెందిన ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నియోజకవర్గ ఇన్‌చార్జ్ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీల వారీగా పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి పంచాయతీ నుంచి ముఖ్య నాయకులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై సమీక్షలో పాల్గొనాలని హెచ్‌ఎంపాడు మండల పార్టీ కన్వీనర్ వైఎస్ రెడ్డి కోరారు.

ఇట్లు

వైఎస్ రెడ్డి

మండల కన్వీనర్, హనుమంతపాడు