BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 11:48 AM
127 వీక్షణలు

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి, ఆదోని. శ్రీ స్వామి వారికి అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమార్చన  పార్థసారధి దంపతులు జరిపించారు. అనంతరం వేదంపండితుల వేదశిర్వచనం చేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల చిత్ర పటములను, తీర్థప్రసాదములు అందించారు. ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహనాధికారి వారు  MLA పార్థసారధిగారికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలిశారు.