BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 11:48 AM
148 వీక్షణలు

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి

శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి, ఆదోని. శ్రీ స్వామి వారికి అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమార్చన  పార్థసారధి దంపతులు జరిపించారు. అనంతరం వేదంపండితుల వేదశిర్వచనం చేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల చిత్ర పటములను, తీర్థప్రసాదములు అందించారు. ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహనాధికారి వారు  MLA పార్థసారధిగారికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలిశారు.