www.ntodaynews.com
స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి
శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ శాసనసభ్యులు డా.పి.వి పార్థసారథి, ఆదోని. శ్రీ స్వామి వారికి అభిషేకం అనంతరం అమ్మవారికి కుంకుమార్చన పార్థసారధి దంపతులు జరిపించారు. అనంతరం వేదంపండితుల వేదశిర్వచనం చేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల చిత్ర పటములను, తీర్థప్రసాదములు అందించారు. ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహనాధికారి వారు MLA పార్థసారధిగారికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలిశారు.