BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వీరేశానికి మంత్రి హోదా నకిరేకల్ అభివృద్ధికి శుభసూచిక : మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jul, 2026 - 09:32 PM
44 వీక్షణలు

వీరేశానికి మంత్రి హోదా నకిరేకల్ అభివృద్ధికి శుభసూచిక : మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత ​

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి శుభసూచికమని చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ అన్నారు. ఎమ్మెల్యే వీరేశం గారికి మంత్రి హోదా దక్కడం పట్ల చిట్యాల పురపాలక వర్గం మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.  ​ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాత్రింబవళ్లు నిరంతరం శ్రమిస్తున్న వీరేశం గారికి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. ఆయనకు మంత్రి హోదా దక్కడం ద్వారా నకిరేకల్ నియోజకవర్గం మరింత శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  దేశపాక లత రాజేష్, జెరిపోతుల సత్యనారాయణ, నాగిళ్ల సుధాకర్ లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.