BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

14న ఉపాధ్యాయ సంఘాల భారీ ఆందోళనకు సన్నాహాలు.. ప్రభుత్వంపై పోరుకు ఐక్యవేదిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
56 వీక్షణలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక శనివారం కీలక సన్నాహ సమావేశం నిర్వహించింది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టనున్న ర్యాలీలు, పికెటింగ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణను ఖరారు చేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పెద్దఎత్తున ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ కె. హేమలతతో పాటు గణేష్ భూపతి, మధుబాబు, విజయ్‌కుమార్, నరసింహులు, పురం వెంకటరమణ, రవిప్రకాశ్ తదితర వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. 14న జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.