BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

వలిగొండలో గోవుల అక్రమ రవాణా భగ్నం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
12 Jul, 2026 - 07:55 AM
89 వీక్షణలు

24 గోవులను రక్షించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 24 గోమాతలను బజరంగ్ దళ్ కార్యకర్తలు  చాకచక్యంగా పట్టుకున్నారు.

​విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి బహదూర్‌పురా వైపు ఒక వాహనంలో ఈ గోవులను అత్యంత దారుణంగా, ఇరుకైన రీతిలో తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు వలిగొండ పట్టణంలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 24 గోవులు ఉన్నట్లు గుర్తించారు. గోవులను రక్షించిన కార్యకర్తలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి, వాహనంతో పాటు గోవులను వారికి అప్పగించారు. అనంతరం రక్షించిన 24 గోమాతలను సురక్షితంగా సంరక్షించేందుకు గాను  యుగ తులసి ఫౌండేషన్ గోశాలకు తరలించారు.

​ఈ అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గోవులను ఎక్కడి నుండి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, గో సంరక్షకులు  పాల్గొన్నారు.