BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మాట నిలబెట్టుకున్న యువశక్తి యువజన సంఘం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Jul, 2026 - 08:07 PM
13 వీక్షణలు

చదువులో ఉన్నతంగా రాణిస్తే నగదు ప్రోత్సాహం అందజేస్తామని మాట ఇచ్చిన యువశక్తి విజన సంఘం సభ్యులు ఇచ్చిన మాట కట్టుబడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేశారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 10వ వార్డుకి చెందిన ధరణికోట దినేష్ కుమార్తె ధరణికోట జయశ్రీ(న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్)కి యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు చింతపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో రూ.5000 నగదు బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా

సంఘం అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ గత సంవత్సరం యువశక్తి యువజన సంఘం ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేయడం జరిగిందని విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలనే లక్ష్యంతోయు యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామని మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మద్ది మధు,కోశాధికారి బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు పరమేశ్, నిమ్మనగోటి శ్రీనివాస్,ఆవుల మహేష్, ఐలపురం నరేష్,గూడ అఖిల్, సిలివేరు రిశ్వంత్,మైల నుకేశ్, బొడ్డుపల్లి ప్రసాద్, శ్రీశాంత్, తిరుపాల గణేష్, రాంచరణ్,ఎస్కే ఉస్మాన్ తదితరులు పాల్గొనడం జరిగింది.