BREAKING
చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
www.ntodaynews.com

37 ఏళ్ల ఉపాధ్యాయ సేవలకు వీడ్కోలు.. మచ్చా శ్రీనివాస్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 06:30 PM
25 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండలంలోని చిట్టెల, గానుగపాడు, కోకిలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 37 ఏళ్ల పాటు జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందించిన మచ్చా శ్రీనివాస్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్, సతీమణి సుధారాణి దంపతులు మచ్చా శ్రీనివాస్, సతీమణి ఉషారాణిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు పునాది వేసిన ఉపాధ్యాయుడిగా మచ్చా శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

37 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధనతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చిన శ్రీనివాస్ సేవలను పలువురు ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యరదేసి రామారావు, పాపారావు తదితరులు పాల్గొని మచ్చా శ్రీనివాస్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.