BREAKING
బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు
www.ntodaynews.com

44 ఏళ్ల సేవలకు ముగింపు.. అంగన్వాడీ కార్యకర్త సుశీలకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 05:43 PM
62 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమిర 89వ కోడ్ అంగన్వాడీ కేంద్రంలో 44 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించిన అంగన్వాడీ కార్యకర్త సుశీల గత నెల 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్దకొమిర గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆమెను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో విశ్రాంత సూపర్వైజర్లు గౌస్యబేగం, మునిలక్ష్మి మాట్లాడుతూ సుశీల నాలుగు దశాబ్దాలకు పైగా చిన్నారుల విద్యాభివృద్ధి, పోషకాహార కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టాటా ట్రస్ట్ సభ్యుడు రమేష్, మాజీ సర్పంచ్ వేముల కస్తూరి, మండల టీడీపీ నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, రేగళ్ల వీరారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కోట దాసు, సెంటర్ లీడర్ ఏ. ఉషారాణి, వివిధ కేంద్రాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు సుశీలకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిలిచిన సుశీల సేవలను గ్రామస్తులు ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ, ఆమెకు పదవీ విరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.