BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పర్వతాపురం రైతులకు కీలక ప్రకటన – రేపటి నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభం తహశీల్దార్ జి. శ్వేత

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 05:50 PM
333 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో భూములు కలిగిన రైతులు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందేందుకు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయాలని చాట్రాయి తహశీల్దార్ జి.శ్వేత సూచించారు.

ఈ మేరకు రేపు ఉదయం 9.00 గంటల నుంచి పర్వతాపురం గ్రామ పంచాయతి కార్యాలయంలోను, మరియు బూరుగుగూడెం సచివాలయంలోను ఈ-కేవైసీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన భూయజమానులు తమ ఆధార్ కార్డు, సంబంధిత భూ పత్రాలతో హాజరై ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని తహశీల్దార్ జి.శ్వేత విజ్ఞప్తి చేశారు.