BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు

తెలంగాణ
02 Mar, 2026 - 02:43 AM
250 వీక్షణలు
స్పీకర్ పదవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 89వ జయంతి వేడుకల్లో ఘన నివాళులు ధర్మపురి, మార్చి 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా సేవలందించి ఆ పదవికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపాదరావు 89వ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఘన నివాళులు మొదట శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి, నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ సభను హుందాగా నడిపారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడని గుర్తుచేశారు. మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తనలాంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారం రామన్న, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Sripadarao #Dharmapuri #CongressParty #PoliticalTribute #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube