BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

ఆగస్టు 26న మధిరలో ఉచిత రక్తదాన శిబిరం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 09:21 PM
13 వీక్షణలు

ఆగస్టు 26న మధిరలో ఉచిత రక్తదాన శిబిరం తలసేమియా బాధితులకు అండగా నిలవాలి : మౌలానా షేక్ ముజాహిద్

మధిర: మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 26న మధిర పట్టణంలోని షాదీఖానాలో భారీ ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ తెలిపారు.

ఆదివారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ నివాసంలో జరిగిన సమావేశంలో మౌలానా మాట్లాడారు. ఆగస్టు 26న ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు.

మహమ్మద్ ప్రవక్త అందించిన ప్రేమ, సోదరభావం, మానవ సేవ సందేశాన్ని ఆచరణలో చూపించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. రక్తదానం చేయడం ద్వారా ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడటంతో పాటు అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

మధిర పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల యువత, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మౌలానా షేక్ ముజాహిద్ విజ్ఞప్తి చేశారు. తమ స్నేహితులు, బంధువులను కూడా ప్రోత్సహించాలని కోరారు.

ఈ సమావేశంలో సంఘం నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.