BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:31 PM
51 వీక్షణలు
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు 

పుంగనూరు మండలం పాలం పల్లి గ్రామపంచాయతీ నందు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.జై అమరావతి అంటూ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లభించినందుకు దీపాలతో నినాదాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్ర గిరిజన ట్రై కార్ కార్పో రేషన డైరెక్టర్ భూక్య కృష్ణ నాయక్ మరియు పాలెంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు భూక్య రామకృష్ణ నాయక్ ఉపాధ్యక్షులు సి భాస్కర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి వి రియాజ్ భాష, మరియు జనసేన అధ్యక్షులు శ్రీరాములు,గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగినది.