www.ntodaynews.com
బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు
పుంగనూరు మండలం పాలం పల్లి గ్రామపంచాయతీ నందు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.జై అమరావతి అంటూ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లభించినందుకు దీపాలతో నినాదాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్ర గిరిజన ట్రై కార్ కార్పో రేషన డైరెక్టర్ భూక్య కృష్ణ నాయక్ మరియు పాలెంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు భూక్య రామకృష్ణ నాయక్ ఉపాధ్యక్షులు సి భాస్కర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి వి రియాజ్ భాష, మరియు జనసేన అధ్యక్షులు శ్రీరాములు,గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగినది.