BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:31 PM
28 వీక్షణలు
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు 

పుంగనూరు మండలం పాలం పల్లి గ్రామపంచాయతీ నందు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.జై అమరావతి అంటూ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లభించినందుకు దీపాలతో నినాదాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్ర గిరిజన ట్రై కార్ కార్పో రేషన డైరెక్టర్ భూక్య కృష్ణ నాయక్ మరియు పాలెంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు భూక్య రామకృష్ణ నాయక్ ఉపాధ్యక్షులు సి భాస్కర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి వి రియాజ్ భాష, మరియు జనసేన అధ్యక్షులు శ్రీరాములు,గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగినది.