BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 11:31 PM
29 వీక్షణలు
ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పై హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి కూటమి నాయకులు 

పుంగనూరు మండలం పాలం పల్లి గ్రామపంచాయతీ నందు తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కలిసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.జై అమరావతి అంటూ నినాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లభించినందుకు దీపాలతో నినాదాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్ర గిరిజన ట్రై కార్ కార్పో రేషన డైరెక్టర్ భూక్య కృష్ణ నాయక్ మరియు పాలెంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులు భూక్య రామకృష్ణ నాయక్ ఉపాధ్యక్షులు సి భాస్కర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి వి రియాజ్ భాష, మరియు జనసేన అధ్యక్షులు శ్రీరాములు,గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొనడం జరిగినది.