BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీకి ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
03 Apr, 2026 - 07:17 PM
46 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీ  ధన్యవాదాలు- బిజెపి చిట్టా మధు

గొల్లప్రోలు బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ,2014 నుంచి 5 కోట్ల ప్రజలు ఆకాంక్ష అయిన అమరావతికి,చట్ట బద్దత కల్పించే బిల్లుకు దేశంతా ఏకగ్రీవ మద్దతుగా,అంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని రాజధాని బిల్లును లోకసభ ఆమోదించి,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లు ఉంది, వైఎస్సార్ చేసిన తప్పులు  మూడు రాజధానిలు మూడు పట్టణాలు అంటూ, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు అంటూ ప్రజలను మోసపూరిత చేస్తూ ,భ్రమలో మళ్ళీస్తున్న నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి,అమరావతి రాజధానిగా 2014లో శంకుస్థాపన చేసిన మన.దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలుపుతూ ఆనందంతో హర్షం వక్తం చేస్తునాము.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.