BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీకి ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
03 Apr, 2026 - 07:17 PM
17 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదించిందినందుకు కూటమిలో భాగంగా నరేంద్రమోదీ  ధన్యవాదాలు- బిజెపి చిట్టా మధు

గొల్లప్రోలు బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ,2014 నుంచి 5 కోట్ల ప్రజలు ఆకాంక్ష అయిన అమరావతికి,చట్ట బద్దత కల్పించే బిల్లుకు దేశంతా ఏకగ్రీవ మద్దతుగా,అంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని రాజధాని బిల్లును లోకసభ ఆమోదించి,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లు ఉంది, వైఎస్సార్ చేసిన తప్పులు  మూడు రాజధానిలు మూడు పట్టణాలు అంటూ, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు అంటూ ప్రజలను మోసపూరిత చేస్తూ ,భ్రమలో మళ్ళీస్తున్న నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి,అమరావతి రాజధానిగా 2014లో శంకుస్థాపన చేసిన మన.దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలుపుతూ ఆనందంతో హర్షం వక్తం చేస్తునాము.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.