BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:49 PM
30 వీక్షణలు

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక 

తూతూ మంత్రంగా రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి తోలి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఈ రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి అలాగే బెంగళూరు, రామసముద్రం వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి గుంతలు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు.. అధికారులు నిద్రమత్తును వీడి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి..