BREAKING
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..
www.ntodaynews.com

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:49 PM
15 వీక్షణలు

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక 

తూతూ మంత్రంగా రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి తోలి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఈ రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి అలాగే బెంగళూరు, రామసముద్రం వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి గుంతలు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు.. అధికారులు నిద్రమత్తును వీడి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి..