www.ntodaynews.com
ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక
తూతూ మంత్రంగా రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి తోలి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఈ రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి అలాగే బెంగళూరు, రామసముద్రం వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి గుంతలు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు.. అధికారులు నిద్రమత్తును వీడి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి..