BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 03:49 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:49 PM
120 వీక్షణలు

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక 

తూతూ మంత్రంగా రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి తోలి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఈ రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి అలాగే బెంగళూరు, రామసముద్రం వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి గుంతలు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు.. అధికారులు నిద్రమత్తును వీడి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి..