BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:49 PM
46 వీక్షణలు

ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక 

తూతూ మంత్రంగా రోడ్డుపై ఉన్న గుంతలను మట్టి తోలి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఈ రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి అలాగే బెంగళూరు, రామసముద్రం వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి గుంతలు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు.. అధికారులు నిద్రమత్తును వీడి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలి..