BREAKING
నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన
www.ntodaynews.com

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 01:13 PM
10 వీక్షణలు

 ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తమ పూర్తి మద్దతు ప్రకటించారు; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, వెంటనే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ (PRC) బకాయిలను విడుదల చేసి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు