www.ntodaynews.com
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి - మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు తమ పూర్తి మద్దతు ప్రకటించారు; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, వెంటనే పెండింగ్లో ఉన్న పీఆర్సీ (PRC) బకాయిలను విడుదల చేసి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు