BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో 34 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ,

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 08:08 PM
13 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ,34 మంది విద్యార్థి నులకు ఆర్యవైశ్య సంఘం పుంగనూరు వారి ఆధ్వర్యంలో, సర్టిఫికెట్లు, మెడల్స్, చాక్లెట్స్, పెన్స్, గిఫ్ట్స్, పంపిణీ చేయడం జరిగినది. 

  ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె .బాలసుబ్ర మణ్యం, కోశాధికారి రంగనాయకులు ,సంఘ సభ్యులు అమరావతి సురేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ భోజనాల గిరీష్, మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కే .పవన్ కుమార్ మరియు హెచ్.ఎం .రుద్రాణి, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు