BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 10:12 PM
112 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మిద్దే సత్యనారాయణ (అడవి సత్యం) ఆధ్వర్యం వహించి, గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి, ఉత్సాహం మరియు ఆనందం మధ్య జరిపించారు. ఈ వేడుకలో టిడిపి పార్టీ నాయకులు బజ్జురి అనిల్ కుమార్, మిద్దే మహేశ్వరరావు, చీపు మల్లేశ్వరరావు, భయగాని మల్లికార్జున రావు, కల్లేపల్లి ప్రభాకర్ రావు, చొప్పరపు లక్ష్మయ్య, భయగాని చెన్నారావు, సిహెచ్ నరసింహారావు, గోలి విష్ణు, కె వసంతరావు, యం సాంబశివరావు, మిద్దే పాపిరాజు, మల్లే సత్యనారాయణ, బొట్టు లక్ష్మీ, భానుమతి, మునుగొపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా అడివి సత్యం మాట్లాడుతూ, “మన మంత్రి గారి సేవలు ప్రజలకు అద్భుతమైన మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన పథకాలు ఎప్పుడూ ప్రజల జీవితాలను అద్దం పడి, అభివృద్ధి చేస్తూ ముందుకు పోతాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్ని పార్టీల నాయకులు కలిసి ఈ వేడుకను నిర్వహించడం ఎంతో గౌరవం” అని పేర్కొన్నారు.

ఈ వేడుకలో భాగంగా పాల్గొన్న ప్రజలందరూ మంత్రి  సంకల్పం, నాయకత్వం మరియు ఆయన ప్రజల కోసం చేసిన సేవలను అభినందించారు.