www.ntodaynews.com
ఏలూరు జిల్లా నూజివీడులో రాస్తారోకో కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
ఏలూరు జిల్లా నూజివీడులో కేంద్ర ప్రభుత్వము పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిత్యం పెంచుతున్నందుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేత చలసాని రామారావు, సిపిఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహా, సిపిఐ (ఎం) నేత హనుమాన్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ రాస్తారోకోలో ప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెట్టే ఇంధన ధరల పెంపు నష్టాలను అర్థం చేసిస్తూ, ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడం ప్రధాన ఉద్దేశం