BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

కోర్ట్ కేసుల్లో సమర్థవంతమైన విచారణకు గుర్తింపు – చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్‌కు ఉత్తమ పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:25 AM
20 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో 2025–2026 సంవత్సరంలో నమోదైన కీలక కేసుల్లో సాక్షుల హాజరు, ఆధారాల సమర్పణ, విచారణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తూ జీవితఖైదు, జైలు శిక్షలు పడేలా సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు పోలీస్ అధికారులకు గుర్తింపు లభించింది.

ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ G.V.G. అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ K. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.

కోర్ట్ కేసుల సమన్వయం, సాక్ష్యాల బలపరిచే చర్యలు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.