BREAKING
రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తెలంగాణలో కొత్త రాజకీయ ప్రకంపనలు.. TRS పేరుతో Kalvakuntla Kavitha కొత్త పార్టీ ప్రకటన ​ఏపీ ESICలో ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.50 వేలు ఇచ్చుకోవాల్సిందే! ​ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య
www.ntodaynews.com

ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 12:18 PM
69 వీక్షణలు

ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగిరం చేయాలి.... అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని వెలగలపల్లి గ్రామ శివారులో జరుగుతున్న ఏలూరు మెయిన్ రోడ్డు మరమ్మత్తు పనులను శాసనసభ్యులు రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా, శాసనసభ్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, "రోడ్డు మరమ్మత్తు పనుల్లో అలసత్వం వహించవద్దు. పని నాణ్యతకు ఏ ఆటంకం రాకుండా, త్వరగా పూర్తిచేయాలి", అని పేర్కొన్నారు.

మరోవైపు, "రోడ్డు నిర్మాణంలో మార్జిన్ ప్రాంతాన్ని విశాలంగా చేయండి. కాంట్రాక్టర్లతో అనవసర ఆలస్యం లేకుండా పని చేయాలని", శాసనసభ్యులు సూచనలు చేశారు.

ఈ ఆదేశాలతో, రోడ్డు మరమ్మత్తు పనులు త్వరితగతన పూర్తి చేయబడే అవకాశముంది.