BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:30 PM
124 వీక్షణలు

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం మత్స్యకారులకు కీలక అలెర్ట్. ఏప్రిల్ 15 నుంచి రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం మత్స్యకారుల రక్షణకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. అలాగే, పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది.

నెల్లూరులో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో, మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం ప్రకటించారు.

ఈ చర్యల ద్వారా మత్స్యకారుల రక్షణ ఎలాంగ్స సైడ్ ముద్ర వనరుల పరిరక్షణలో ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమవుతోంది.