BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:30 PM
82 వీక్షణలు

ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : సముద్ర వేటకు రెండు నెలల నిషేధం

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం మత్స్యకారులకు కీలక అలెర్ట్. ఏప్రిల్ 15 నుంచి రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం మత్స్యకారుల రక్షణకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. అలాగే, పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది.

నెల్లూరులో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో, మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం ప్రకటించారు.

ఈ చర్యల ద్వారా మత్స్యకారుల రక్షణ ఎలాంగ్స సైడ్ ముద్ర వనరుల పరిరక్షణలో ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమవుతోంది.